రూ.2 వేల నోటుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

-

Nirmala Sitharaman |కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలపై కీలక ప్రకటన చేసింది. ATMలలో రూ.2 వేల నోట్లు ఉంచడంపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఓ ప్రకటన చేశారు. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఉంచడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, నోట్లు ఉంచొద్దని కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. 2022 మార్చి నాటికి RBI ప్రకారం రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ రూ.27.057 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వెల్లడించారు.

- Advertisement -
Read Also: మీరే నా బలం-బలగం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సందేశం

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...