రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష

-

Rahul Gandhi |పరువునష్టం కేసులో సూరత్ కోర్ట్ సంచలన తీర్పును వెల్లడించింది. మోడీ ఇంటిపేరు పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ “దొంగలందరి ఇంటిపేరు మోడీనే అని వ్యాఖ్యానించారు. దీనిపై కోర్ట్ ను ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువు నష్టం కేసు ను వేశారు. విచారించిన సూరత్ కోర్ట్ రాహుల్ ని దోషిగా నిర్దారింఛి రెండేళ్లు జైలు శిక్ష విధించారు.

- Advertisement -
Read Also: శృంగారంలో మహిళలకు మూడ్ తెప్పించే 5 టచ్ లు!

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AP BJP | ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

AP BJP | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ...

Anasuya | జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ వ్యాఖ్యలు వైరల్..

సినీ నటి అనసూయ(Anasuya) ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....