సిట్ ముందు హాజరుకానున్న రేవంత్ రెడ్డి

-

మరికాసేపట్లో సిట్ ఆఫీస్ కు బయలుదేరనున్న టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). TSPSC పేపర్ లీకేజీ పై చేసిన ఆరోపణల కారణంగా నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. చేసిన ఆరోపణలపై ఆధారాలను అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సిట్ అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ కు వెళ్తుండటంతో రేవంత్ ఇంటిముందు, హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి పెద్దఎత్తున కాంగ్రెస్ నాయకులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు అరెస్ట్ చేస్తూ.. బందోబస్తు   ఏర్పాటు చేసారు. రేవంత్ తో పాటు బండి సంజయ్ కి కూడా 91 CRPC కి కింద సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పిఏ కు హస్తముందని.. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా మల్యాల మండలంలో 100 మంది క్వాలిఫై అయినట్లు రేవంత్ చేసిన ఆరోపణలు తెలిసిందే.

Read Also: నేడు సీఎం కేసీఆర్ 4 జిల్లాల పర్యటన

Follow us on: Google News  Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రూ.100కోట్లు చేర్చడంలో కవితదే కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన..

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితదే కీలక...

Nithin | హిట్ కాంబో రిపీట్ చేస్తున్న నితిన్.. ఈసారి కూడా బ్లాక్‌ బస్టరేనా..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు....