షాకింగ్ జై టీడీపీ అంటున్న విజయసాయిరెడ్డి

షాకింగ్ జై టీడీపీ అంటున్న విజయసాయిరెడ్డి

0
38

పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్‌ సెంటర్ల చుట్టూ తిరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు ఎవరూ తప్పుపట్టలేదని చివరకు తమరే పూనుకుని ప్రశ్నాపత్రం లీక్ అయిందని గొల్లుమనడం ఊహించిందే అని అన్నారు. మీలాంటి జ్ఞాని అలా అనకపోతేనే ఆశ్చర్య పోవాలి విమర్శించారు. అలాగే చివరిలో జైటీడీపీ అని అన్నారు విజయసాయిరెడ్డి.

ఎల్లో మీడియా సౌజన్యంతో మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు పూర్తయ్యేవరకు చంద్రబాబుకు తన ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను అద్భుతంగా ప్రదర్శించారు. అంతకు ముందు వర్ల వంటి వారిని ఆయనపైకి ఉసిగొల్పి అవమానించారు. పల్నాటి పులి అంటూనే తీవ్ర క్షోభకు గురిచేశారు. @JaiTDP

1983లో @JaiTDP అధికారంలోకి వచ్చాక టీచర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.398 వేతనంగా ఇచ్చి ఏళ్ల తరబడి హింసించింది. ఇప్పుడు 4 లక్షల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులను నియమిస్తుంటేచంద్రబాబునాయుడు ముఠా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. జీత భత్యాలపై శాడిస్టిక్ సెటైర్లు వేస్తోందని అన్నారు