నేనున్నానుగా.. పతిరణ కుటుంబసభ్యులకు ధోనీ భరోసా

-

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి దూసుకెళ్లడంలో శ్రీలంక యువ పేసర్ మతీష్ పతిరణ(Matheesha Pathirana) కీలకపాత్ర పోషించాడు. ఆ దేశ సీనియర్ ఆటగాడు మలింగాను తలపించే బౌలింగ్ యాక్షన్ తో యార్కర్లు విసురుతూ విజయాలు అందించాడు. కీలక సమయాల్లో కెప్టెన్ ధోనీకి నమ్మకమైన బౌలర్ గా మారాడు. ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లో ఉన్న ధోనీ(MS Dhoni)ని పతిరణ కుటుంబసభ్యులు కలిశారు. అయితే చిన్నవాడైన పతిరణ కుటుంబానికి దూరంగా ఇన్ని రోజులు ఐపీఎల్ కోసం ఇండియాలో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై MS Dhoni స్పందిస్తూ అతడెప్పుడూ తనతోనే ఉంటాడు.. తాను చూసుకుంటా అని వారికి భరోసా ఇచ్చాడు. దీంతో తన సోదరుడు గురించి మాకు భయం అక్కర్లేదు.. అతడిని ధోనీ భద్రంగా చూసుకుంటున్నాడంటూ పతిరణ సోదరి విషూక సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

- Advertisement -
Read Also:
1. ‘MS ధోనీ కన్నీరు పెట్టుకున్నప్పుడు నేను పక్కనే ఉన్నా’
2. రాత్రి భోజనం తర్వాత అరటిపండు తింటే జరిగే అనర్ధాలివే..

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...