కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథాతథంగా జరుగుతాయని అంతా భావించిన క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయని..అయినా సిబ్బంది కష్టపడి పని చేశారని...
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ప్రజలను ఆనందపరుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలను కొంత ఆదుకున్నాడు. తాజాగా...
తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్...
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరీక్షించుకునేందుకు మళ్లీ పుస్తకాలు తీసి సిద్ధమవుతున్నారు. పరీక్షలకు ప్రిపేర్...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస...
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆరే ఉద్యోగాల ప్రకటన చేశారు. దీనితో ఒకేసారి 80,039 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని...
తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ కు మార్చి 26 నుంచి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.పేదోళ్ల భూములని ప్రభుత్వమే కబ్జా చేయాలని చూస్తుంది. 2014 ఎన్నికలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని...
ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఫైనల్స్ బెర్త్ను కన్ఫామ్ చేసుకుంది...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది. ఇందుకు 2022లో వీర్ సావర్కర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2022లో...
Graduates MLC Election | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ వీడింది. హోరాహోరీగా సాగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం...