ప్రతిసారి ఎండాకాలం రాగానే ప్రజలు ఏసీల వైపు మొగ్గుచూపుతుంటారు. అయితే ఈ ఏడాదికి కూడా ఎండలు అధికం కావడంతో ప్రజలు ఏసీలు, కూలర్లకు కొందామనే ఆలోచనలో ఉంటుంటారు. కానీ అలాంటి వాళ్ళు నిరాశపడాల్సిందే....
ఏపీలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వచ్చే మూడు రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది.
తూర్పు ఉత్తరప్రదేశ్, దాని...
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆగ్నేయా మధ్య...
తెలంగాణాలో భానుడు భగ భగ మండుతున్నాడు. ఎండల దాటికి జనాలు బయటకు వెళ్ళడానికే జంకుతున్నారు. పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇప్పుడు ఈ రేంజ్ లో ఎండలు దంచితే...
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 13,460 కరోనా...
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 11,571 కరోనా...
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. దీనితో ప్రజలకు ఊరట లభించింది. తాజాగా గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 15,193 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 434 పాజిటివ్ కేసులు వెలుగు...
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం’ భారతదేశ ప్రధాన లక్షణమని సిఎం అన్నారు.
భిన్న...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...