నూనె లేకుండా వంట సాధ్యం కాదు. మార్కెట్లో రకరకాల నూనెలుఅందుబాటులో ఉన్న..వంటకు ఏ నూనె వాడితే మంచిదనే విషయం తెలియక మహిళలు సతమతమవుతుంటారు. పిల్లలకు, పెద్దలకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను...
భానుడు నిప్పులు కుమ్మరించడంతో ఎండల నుండి ఉపశమనం పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన పెద్దగా ఫలితం లభించడం లేదు. ఎండ వేడిని తట్టుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు కనుక మన డైట్ లో...
ప్రతి సీజన్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా కాలాల్లో లభించే పండ్లకు భలే గిరాకి ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు రకాల రకాల మామిడి పండ్ల రుచి నోరూరుతుంది. పల్లెటూల్లో అయితే...
ఏడుపు అనేది సహజ ప్రక్రియ. ఒక్క మాటలో చెప్పాలంటే గుండెల్లో బాధ కన్నీరు రూపంలో బయటికి వచ్చేటప్పుడు కనిపించే దృశ్యం. ప్రతి ఒక్కరు తమ జీవన ప్రయాణంలో ఖచ్చితంగా ఏడ్చినవారే. ఈ విషయంలో...
ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మనం నిద్రపోయే సమయంలో అంటే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఏ ఆహారాన్నీ తీసుకోం. దీనివల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. దీన్ని...
సాధారణంగా మనం రాగి వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటాము. రాగి పాత్రలు, రాగి గ్లాసులు ఇప్పుడు రాగి బాటిల్స్ కూడా వచ్చాయి. పూర్వికులు ఎక్కువగా రాగి సామాన్లను, ఉంగరాలను ధరించే వారు. అయితే...
సాధారణంగా ఒక మనిషి శరీరానికి రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీళ్లు అవసరం. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే ఆరోగ్యం పది కాలాలపాటు బాగుంటుంది. శరీరంలో మినరల్స్, విటమిన్లు అవయవాలకు సరఫరా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...