Tag:విద్యార్థులు

Flash: విద్యార్థులు బీ అలెర్ట్..రేపటి నుంచే టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు

తెలంగాణలో 2021–22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్స్ కూడా విడుదల చేసిన...

బాసర ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలివే..

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. 2022-23 సంవత్సరానికిగాను జూలై 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సర్టిఫికెట్‌ జిరాక్స్‌...

ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్..8 మంది విద్యార్థులు ఆత్మహత్య

నిన్న ఇంటర్ ఫలితాలు విడుదల అయినా సంగతి తెలిసిందే.  సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేసారు. ఇటీవలే మంత్రి...

Breaking: బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌ నియామకం..వెనక్కి తగ్గని విద్యార్థులు

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షలు వాయిదా..కారణం ఇదే!

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా పడనున్నాయి. అయితే..కొన్ని పరీక్షలే వాయిదా పడతాయా? లేక అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? అన్న విషయంపై బోర్డు నుంచి క్లారిటీ రావాల్సి...

తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం..అప్పటి వరకు పాఠశాలలు బంద్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.  కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10,...

డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..ఒక్కొక్కరికి సుమారు రూ.6 లక్షల వరకు..

డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త తెలిపింది. భారత దేశాన్ని రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ముందు వరుసలో నిలిపేందుకు, విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ప్రముఖ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ...

అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు

తెలంగాణ: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ పరీక్షలు జ‌న‌వ‌రి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండో సంవ‌త్స‌రం నాలుగో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 18 నుంచి 24వ తేదీ వ‌ర‌కు,...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...