ఈ మధ్యకాలంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం...
ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’. అనారోగ్యం ధరిచేరితే ఇక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ..ఉన్న ఆస్తుపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్. ఈ కాలమే...
సాధారణంగా అందరు అన్నం తిన్న వెంటనే నీరు తాగుతుంటారు. కానీ అలా తాగడం వల్ల అనేక ఏం జరుగుతుందో తెలిస్తే మళ్ళీ జీవితంలో అన్నం తిన్న వెంటనే నీరు తాగరు. ఇంతకీ ఏం...
సాధారణంగా చాలామందికి చెమట పట్టి చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేసవిలో మన శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్న చెమట పట్టి దుర్వాసర కారణంగా అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే ఈ చెమటకు చెక్ పెట్టడానికి...
ప్రస్తుతం ఉలవలు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం అవి ఎలా ఉంటాయో కూడా తెలియని వారు ఉన్నారు. పూర్వికులు బలంగా, శక్తివంతంగా ఉండడానికి గల కారణాలలో ఉలవలు తీసుకోవడం కూడా...
భానుడు ప్రతాపానికి జనాలు ఉదయం 11 దాటినా తరువాత అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఒకవేళ మనకు ఏదైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లాలన్నా నీరసం వస్తుదేమోనని బయపడుతుంటాం. అందుకే ఎండల్లో...
ప్రకృతిలో ఉండే వివిధ ఔషధ మొక్కల చాలా లాభాలు చేకూరుతాయి. కలబంద, తులసి వంటి మొక్కల వల్ల కలిగే లాభాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ నందివర్థన పువ్వులు వల్ల కలిగే అద్భుత...
ఈ మధ్య చాలామంది కడుపులో మంట వస్తుందని బాధపడుతున్నారు. ఆ మంట తట్టుకోలేక ఎన్నో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటారు. దీనికి గల ముఖ్య కారణం కడుపులో యాసిడ్ పైకి ఆహారనాళంలోకి ఛాతీ వరకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...