వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. 22 రోజులుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ షర్మిల గారి పాదయాత్ర కు స్వల్ప విరామం ఇస్తునట్టు షర్మిల ప్రకటించారు. మళ్ళి...
తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. గత ఏడాది తన తండ్రి జన్మదినం నాడు రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ షర్మిల అట్టహాసంగా...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హుజురాబాద్ బైపోల్ లో తన వ్యూహం మార్చినట్లు తెలుస్తుంది. గతంలో హుజురాబాద్ లో పోటీ చేయబోమని చెప్పిన షర్మిల, బైపోల్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని...
షర్మిల పార్టీ మంగళవారానికి కొత్త పేరు జత చేసింది. ఇకనుంచి ప్రతి మంగళవారం నిరుద్యోగవారం గా పరిగణిస్తామని ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మరణించిన కొండల్ మృతికి సంఘీభావంగా, నిరుద్యోగుల కోసం రేపు...
పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత రాజన్న బిడ్డ, జగనన్న వదిలిన బాణం కరీంనగర్ గడ్డ మీద శుక్రవారం కాలు మోపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు మండలం ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ముందు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...