Tag:హైదరాబాద్

ఎపీఎస్‌ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్‌

ఎపీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 100 ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌. ఫేమ్‌ 2 విధానం కింద తిరుమల తిరుపతి ఘాట్‌, నగరాల మధ్య తిరగనున్న 100 కాలుష్య రహిత మేకిన్‌ ఇండియా ఎలక్రిక్‌...

యువతి డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీసిన యువకులు..ఆ తర్వాత..

హైదరాబాద్‌ నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరిపోతున్నాయి. పోకిరీల చేష్టలతో యువతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హెచ్‌ అండ్‌ ఎం షాపింగ్‌...

అంబర్ పేట్ లో భారీ అగ్ని ప్రమాదం..భయాందోళనలో ప్రజలు

హైదరాబాద్ అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిందా తిలిస్మాత్ రోడ్ గోల్నాక డివిజిన్ న్యూ గంగా నగర్ వేస్ట్ పేపర్ మిల్ సమీపంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద...

ఏపీ​, తెలంగాణలో పసిడి, వెండి ధరలు ఇలా..

దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,570గా...

యువ హీరో ఫామ్‌హౌస్‌ పై పోలీసుల దాడి..25 మంది అరెస్ట్

టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం...

హమ్మయ్య..పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేక్

గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల పెంపునకు సోమవారం కాస్త బ్రేక్​ పడింది. పెట్రోల్​, డీజిల్​పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం...

ఆగని పెట్రో బాదుడు..సామాన్యులకు చుక్కలు!

ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు​, డీజిల్​పై 36 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్​లో...

రూ.120 దాటేసిన పెట్రోల్ ధర…ఎక్కడంటే?

దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం....

Latest news

SLBC రెస్క్యూ కోసం రంగంలోకి రాట్ హోల్ మైనర్స్

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

Must read

SLBC రెస్క్యూ కోసం రంగంలోకి రాట్ హోల్ మైనర్స్

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు....

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...