హుజురాబాద్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయగా..ప్రచారం ముమ్మరం చేశారు.
కాంగ్రెస్...
హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెర పడింది. ఈటల పార్టీని వీడి రాజీనామా చేసిన ఈ సీటులో పోటీ చేసేందుకు హేమాహేమీలు, వారి కుటుంబసభ్యులు టికెట్ ఆశించారు. కానీ...
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై...
కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన హుజూరాబాద్ నేత పాడి కౌషిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టిఆర్ఎస్ లో చేరిక సందర్భంగా రెడ్డి, వెలమ అగ్రవర్ణ నేతలకు గారు అని...
తెలంగాణలో బిజెపికి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీకి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ గుడ్ బై చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుట్ర పన్నారని తెలిపారు. హంతక ముఠాతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం ఉందని...
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర బుధవారం తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు సహా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ మంత్రి పదవి...
కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నేత పాడి కౌషిక్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఆయన తన రాజీనామాను సోమవారం అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి కీలకమైన పరిణామాలు హుజూరాబాద్ నియోజకవర్గంలో...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...