Tag:క్రికెట్

స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్‌ చివరి క్షణాలు ఇవే..

స్పిన్‌ దిగ్గజం షేన్​ వార్న్​ మృతి యావత్ క్రికెట్​ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 52 ఏళ్ల ఆయన శుక్రవారం గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందారు. థాయ్‌లాండ్‌లో విహారంలో ఉన్న ఆయన...

ఆజింక్య రహానే షాకింగ్ కామెంట్స్.నా క్రెడిట్ వాళ్లు తీసుకున్నారంటూ..

చూడచక్కని షాట్లు ఆడుతూ టెస్టు స్పెషలిస్ట్​గా గుర్తింపు పొందిన క్రికెటర్​.. ఆజింక్య రహానే. గత కొన్ని నెలలుగా ఫామ్​ కోల్పోయిన ఈ క్రికెటర్​.. 2020-21లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్​కు సంబంధించి కీలక వ్యాఖ్యలు...

ఐపీఎల్ 2022: అహ్మ‌దాబాద్ టైటాన్స్ గా బరిలోకి..

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకున్నారు. ఈ ఏడాది...

క్రికెట్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమతి!

ఐపీఎల్ మెగా వేలం ఫిబ్ర‌వరి 12, 13వ‌ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా కారణంగా మ్యాచ్‌ లు ఇండియాలోనే జరుగుతాయా.....

హోల్డర్ అద్భుతం..చివరి 4 బంతుల్లో 4 వికెట్లు..వెస్టిండీస్ ​విజయం

ఇంగ్లాండ్​తో జరిగిన టీ20లో వెస్టిండీస్ ​విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 5 టీ20ల సిరీస్​ను 3-2తేడాతో విండీస్​ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్​ విజయంలో జేసన్​...

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ: ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా అచ్చంపేట స్టేడియంలో జరిగిన మహరాష్ట్ర జట్టు, ఆర్ఫాన్ సీసీ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో ప్రభుత్వ విప్,...

ఎన్సీఏ కొత్త చీఫ్ గా భారత క్రికెట్ దిగ్గజం నియామకం

బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కొత్త చీఫ్ గా భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు. ఇప్పటివరకు ఎన్సీఏ అధిపతిగా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా...

క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్..ఇక థియేటర్లలో​ మ్యాచ్​లు

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో భారత్ ఆడే మ్యాచ్​లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్ ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలితో ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్​...

Latest news

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...