కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. తాజాగా అగ్నిపథ్ కు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి కూడలిలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు...
తెలంగాణ: పెళ్లంటే ఇళ్లంతా సందడి. బంధువులు, స్నేహితులు, ఊళ్ళో వాళ్ళతో ఇంటి ఆవరణం కోలాహలంగా మారింది. ఒకరికొకరు కబుర్లు, జోకులు చేసుకుంటూ అప్పటివరకు ఆ ఇంట నవ్వులు పూశాయి. కానీ వారి నవ్వును...
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడం, కొవిడ్ పరిస్థితులు తగ్గుతుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం...
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. నూతన రాజ్యాంగం నిర్మాణంపై చర్చ జరగాలని చేసిన వ్యాఖ్యలు అధికార...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...