ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే మన అవసరాల కోసం ఫోన్ లు యాప్ లు వాడుతుంటాం. అందులో గూగుల్ క్రోమ్ ఒకటి. మనకు కావలసిన సమాచారాన్ని ఇందులో నుండి...
టీఆర్ఎస్ నేత దారుణ హత్య తెలంగాణ వ్యాప్తంగా అందరిని కలచివేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వరుసకు సోదరుడైన తమ్మిన్ని కృష్ణయ్యను ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో గుర్తు తెలియని కొంతమంది దుండగులు...
ఏపీలో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. వచ్చే మూడు రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది.
తూర్పు ఉత్తరప్రదేశ్, దాని...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదు. ఇప్పుడు మర్యాదగా చెప్తున్న ఇంకోసారి చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది.రాష్ట్రం నుండి ఒక్కగానొక్క...
పంజాబ్ లో నిన్న ప్రధాని మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్న సంఘటన దేశమంతా కలకలం రేపింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోయింది. ఈ...
'పుష్ప' సినిమా ప్రమోషన్ లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన దృష్టిలో భక్తి గీతాలు, ఐటెం సాంగ్స్ ఒక్కటేనని దేవిశ్రీ అన్నాడు. అంతేకాదు 'రింగ రింగా', 'ఊ అంటావా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...