Tag:విశాఖపట్నం

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

ఏపీ: నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనచేశారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై, విశాఖ, ముంబై మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టు ఉందని.....

తగ్గేదేలే అంటున్న అక్కినేని హీరో..కారణం ఇదే!

అఖిల్ అక్కినేని ఇప్పుడు ఫుల్ జోష్‏లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత అఖిల నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఊపులో అఖిల్...

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు వాతావరణశాఖ అలర్ట్..

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక ద‌గ్గ‌ర్లోని...

చిన్న పిల్లలే ఈ మహిళ టార్గెట్..ఏం చేస్తుందో తెలుసా?

ఏపీ: రైల్లో ప్రయాణిస్తూ చిన్న పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను అరెస్టు చేశామని రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్ డిఎస్పి బివిఎస్. నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 29న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో...

ఆగని పెట్రో బాదుడు..పండగ రోజూ మోతే!

పెట్రోల్ ధరల పెంపు నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. దసరా రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి చమురు సంస్థలు. ​లో లీటర్ పెట్రోల్​పై 37 పైసలు, డీజిల్‌పై...

ఆగని పెట్రో బాదుడు..లీటరు పెట్రోల్ ఎంతంటే?

దేశంలో పెట్రో​ ధరల బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు...

Flash- ఏసీబీ వలలో గ్రామ రెవెన్యూ అధికారి

ఏపీ: విశాఖపట్నం జిల్లా చీడికాడ గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఏసీబీ వలకు చిక్కాడు. చీడికాడ గ్రామానికి చెందిన సత్తిబాబు తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి ఈ-పట్టాదార్...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...