ఏపీ: నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనచేశారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై, విశాఖ, ముంబై మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టు ఉందని.....
అఖిల్ అక్కినేని ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత అఖిల నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఊపులో అఖిల్...
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర్లోని...
ఏపీ: రైల్లో ప్రయాణిస్తూ చిన్న పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను అరెస్టు చేశామని రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్ డిఎస్పి బివిఎస్. నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 29న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో...
పెట్రోల్ ధరల పెంపు నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించడం లేదు. దసరా రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి చమురు సంస్థలు. లో లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై...
దేశంలో పెట్రో ధరల బాదుడు ఆగడం లేదు. లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు...
ఏపీ: విశాఖపట్నం జిల్లా చీడికాడ గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఏసీబీ వలకు చిక్కాడు. చీడికాడ గ్రామానికి చెందిన సత్తిబాబు తన తండ్రికి సంబంధించిన భూమి యొక్క వివరాలు ఆన్లైన్ చేసి ఈ-పట్టాదార్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...