రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్ల మధ్య బంధం ఉందని అన్నారు....
విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా అఖిలపక్షం నేతలు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. 'నిరుద్యోగుల గోస - అఖిలపక్షం భరోసా' పేరిట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ...
ప్రధాని నరేంద్ర మోడీ(Modi)కి సంబంధించిన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు...
Delhi Liquor Case | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్(Satyendar Jain)లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు....
AAP becoming national party with Gujarat vote, says Sisodia: ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ హోదా సాదించి చరిత్ర సృష్టించిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్ చేసారు....
ఏపీ లో జగన్ సర్కారు కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చాలా మందికి రేషన్ కార్డులు మంజూరు నేతల వల్ల జరిగింది. కాని ఇప్పుడు నాయకుల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...