ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు శనివారం నాడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. శనివారం 4147 కేసులు నమోదైనట్లు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన బులిటెన్ లో వెల్లడైంది. నేడు నమోదైన మరణాల సంఖ్య...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శుక్రవారం బులిటెన్ రిలీజ్ అయింది. నిన్నమొన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గిపోయింది. మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇవాళ పాజిటీవ్ కేసులు 4458 నమోదయ్యాయి. మొత్తం...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే మోస్తారుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికంటే సుమారు 300 కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. గురువారం నాడు...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే మోస్తారుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికంటే సుమారు 500 కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. బుధవారం నాడు...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గిపోతూ జనాలకు ఊరట కలుగుతోంది. మంగళవారం నాడు 4169 కేసులు నమోదయ్యాయి. మొత్తం 74453 నమూనా పరీక్షలు నిర్వహించారు. పాజిటీవ్ రేట్ 5.6శాతంగా ఉంది....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...