Tag:ap cm jagan

TTD Chairman |వైవీ స్థానంలో భూమన.. టీటీడీ చైర్మన్‌ గా నియామకం 

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌(TTD Chairman) గా తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌...

ప్రొఫెసర్ల కేసులో ఏపీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. తొలగించిన యూనివర్సిటీ ప్రొఫెసర్లకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రొఫెసర్ల కేసులో ఏపీ సర్కార్ కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రొఫెసర్లను...

Ponguleti Srinivas Reddy | ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ!

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. గురువారం తాడేపల్లికి వచ్చి సీఎంను కలిశారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ...

Chandrababu | ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలే వాటి ధరలు పడిపోవడానికి కారణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పటికైనా చారిత్రకమైన రాజధానిగా నిలిచిపోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.....

Chandrababu | ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు: చంద్రబాబు

ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే వైసీపీ మళ్లీ గెలవకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. విశాఖలో అక్రమాలకు భయపడి.. రాష్ట్రంలో ఉండలేమని అధికార ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MP MVV Satyanarayana) తన ఆఫీసును...

Vishnuvardhan Reddy | సీఎం జగన్ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారు: విష్ణువర్ధన్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వం ప్రజల సంపదను కొల్లగొడుతుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy) మండిపడ్డారు. ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ.. కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....

GVL Narasimha Rao | ఆ కుటుంబానికి సీఎం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) ఘాటు వివమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు....

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ 

సుప్రీంకోర్టు(Supreme Court)లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేశ్ కుమార్‌కు(Katragadda Lalitesh Kumar) విశాఖలోని మర్రిపాలెంలో 17,135 చదరపు...

Latest news

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...