ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలు ఎక్కువగా ఫ్రాంఛైజీల ద్వారా నడుస్తున్నాయి. మీ సేవ ద్వారా ప్రజలకు వివిధ రకాల పౌర సేవలు అందుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల...
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు...
కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీలో ప్రస్తుతం రగడ నడుస్తోంది. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది....
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే ప్రజలు తనకు అధికారమిచ్చినట్టు ఏపీ సీఎం...
రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు... ఆ తరువాత సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తాజాగా ఏపీలోని సీనియర్ రాజకీయ నేత పరిస్థితి ఇలాగే ఉందని ఊహాగానాలు...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, బంద్ లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో వేలాది మందిపై కేసులు నమోదయ్యాయి. హోదా పోరాటంలో పెట్టిన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు....
ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆశా వర్కర్ల వేతనం పెంపు ఒకటి. నెలకు రూ.3000 గా ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...