ఏటా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తానని ఎన్నికల వేళ ప్రకటించిన వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడంతోనే మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వ్యవసాయం, అనుబంధ శాఖ...
ఏపీలో అధికారంలోకి వచ్చి మంచి జోష్ మీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గం ఏర్పాటు చేసిన వెంటనే సమావేశం అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన మంత్రివర్గ...
ఏపీ సీఎం జగన్ తన మానవత్వాన్ని చాటుకున్న ఘటన ఇవాళ విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జగన్ శారదాపీఠం సందర్శన కోసం ఈ ఉదయం విశాఖ వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టు వద్ద కొందరు...
ఉత్తరాంధ్రాలో బీసీ బెల్ట్ ఎక్కువ, అదే ఓటు బ్యాంకు అండి , అక్కడ ఈసారి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.. అంతేకాదు ఇక్కడ...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...