ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Jayaprakash Narayan) తెలిపారు. కూటమికి మద్దతు ఇచ్చినందుకు తనపై కుల ముద్ర వేస్తారని.. దారుణంగా విమర్శలు కూడా చేస్తారని తెలిపారు. అయినా...
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరందుకుంటున్నాయి. వరుసగా వైసీపీ నేతలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే నందికొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్లో చేరగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే,...
ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్(MLA Arthur) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) ఆయను కండువా కప్పి...
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన బహిరంగలేఖ రాశారు.
"ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు...
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) తెలుగుదేశం పార్టీలో చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఉదయమే వైసీపీకి...
వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నాడంటూ...
మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపేస్తారా? అంటూ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దళిత మహిళను వైసీపీ నేతలు...
తనకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) చేసిన విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...