అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నాలుగేళ్లలో వైసీపీ హయాంలో ఏ అభివృద్ధి జరగలేదని.. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ...
ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది, ప్రతీ ఏడాది వాటిని కంటిన్యూ చేస్తోంది, ఏపీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ప్రతీ...
త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగనుందా అంటే అవుననే అంటున్నారు మంత్రి బొత్స సత్య నారాయణ తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... త్వరలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు హస్తినకు బయల్దేరనున్నారు... ఈ పర్యటనలో జగన్ ప్రధాని మోడీని కలవనున్నారు... పలు విషయాలపై చర్చించనున్నారు...
ప్రధానంగా శాసనమండలి రద్దు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు చంద్రబాబు సైకిల్ ను రిపేర్ చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్దం...
2019 ఎన్నికల్లో గెలిచినా తర్వాత వైసీపీ నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టింది .గ్రామా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం దగ్గరనుంచి ,గ్రామా సచివాలయ ఉద్యోగాల వరకు ప్రతి ఒక్కటి ఇందులోని భాగమే ....
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి... 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో అధినేత చంద్రబాబునాయుడు రిపేర్లు చేసే పనిలో పడ్డారు... ఈ...
2019 ఎన్నికల్లో భారీ ఓటమి చుసిన టీడీపీ ఇక ఏమి చేయలేక వైసీపీ ని విమర్శించే పనిలో నిమగ్నమయినట్టుగా తెలుస్తుంది . ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయం లో అక్కడక్కడా జరుగుతున్న...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...