ఎన్నికల వేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత విమర్శలు ఇప్పుడు ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి ఇలాంటి విమర్శలు గట్టి షాక్ ఇస్తున్నాయి అని చెప్పాలి.ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
జగన్ తనని పార్టీలో చాలా అవమానించాడు అని తన సత్తా ఏమిటో జగన్ కు చూపిస్తా అని పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధా, అయితే రాధా...
ఎన్నికల సమయంలో అధికారుల బదీలీలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఈసీకి దీనిపై ఎవరైనా ఫిర్యాదు ఇస్తే వారు ఓ పార్టీకి అలాగే అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు అని చెబితే వెంటనే వారిపై...
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం అని, అనుభవం ఉన్న నాయకుడు మరోసారి సీఎం అవ్వాలి అని, అమరావతి నిర్మాణం చంద్రబాబుతో సాధ్యం అని చెబుతున్నారు ఏపీ ప్రజలు, అయితే...
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం అని, అనుభవం ఉన్న నాయకుడు మరోసారి సీఎం అవ్వాలి అని, అమరావతి నిర్మాణం చంద్రబాబుతో సాధ్యం అని చెబుతున్నారు ఏపీ ప్రజలు, అయితే...
వైసీపీలోకి మరో కీలక నేత చేరుతున్నారు అని తెలుస్తోంది ..126 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అని భావిస్తున్నారట ఓ కీలక నేత..నెల్లూరు రూరల్...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంఫ్టర్ జోన్ లో ఉన్నారు అనే చెప్పాలి.. మరో రెండు రోజుల్లో ఆయన అభ్యర్దుల ప్రకటన చేయనున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేటిసాయంత్రం...
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...
ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...