తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు... జనసేన పార్టీని స్థాపించారు... అయితే తొలిసారి ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికలు...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...చాలాంది సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి...
ఏపీలో సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్ ముందుకు దూసుకుపోతున్నారు, మూడు చోట్ల రాజధానుల ఏర్పాటు చేస్తూ అభివృద్ది వికేంద్రీకరణకు కంకణం కట్టుకున్నారు. అయితే తాజాగా దేశంలో అరుదైన రికార్డ్ సంపాదించుకున్నారు సీఎం...
శ్రావణం వచ్చేస్తోంది ఈ సమయంలో రాజకీయంగా శ్రావణ మేఘాలు అలముకుంటున్నాయి, ఇవి ఎవరికి ప్లస్ అవుతాయి అని చాలా మంది చూస్తున్నారు, ఎందుకు అంటే రెండు మంత్రి పదవులతో పాటు
ఎమ్మెల్సీ పదవుల భర్తీపై...
ఇప్పుడు ఏపీకి రావాలి అంటే కచ్చితంగా మీరు స్పందనలో ఈపాస్ అప్లై చేసుకోవాలి.. ఆ తర్వాత మాత్రమే ఏపీకి రావాలి.. ఇది ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్ ...ఎవరైనా సరే ఇలా ఈపాస్...
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పెర్నినాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావును తాజాగా దారుణంగా హత్య చేశారు... ఆయన మార్కెట్ లో ఉన్న సమయంలో...
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారుతోంది... ఆదేంటంటే ఏపీలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన రాజకీయ నేతల నేర చరిత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... ముఖ్యంగా వైసీపీ...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...