ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది. ఏపీకి రూ. 2,123 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ లకు అదనపు ఆర్థిక వనరుల...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవలే ఇచ్చిన గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగియనుండగా.. మరికొంత సమయం కావాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఏ నేపథ్యంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
ఏపీలో రోజు రోజుకూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఈ ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఇప్పటికే టీటీడీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక శ్రీశైల మలన్న స్వామిని దర్శించుకోవాలన్నా కేవలం ఆన్...
ఏపీలోని తిరుమలలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. కళ్ల ముందే ఓ జింక ప్రాణాలు కోల్పోతూ బిడ్డకు జన్మనివ్వడం చూసి చుట్టుపక్కల వారు చలించిపోయారు. ఎట్టకేలకు ఈ...
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని.. వైకాపా...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...