ఇకపై రాష్ట్రంలో జారీ చేసే కొత్త ఆధార్ కార్డుల(Aadhaar) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది అసోం(Assam) ప్రభుత్వం. కొత్త ఆధార్ కార్డుల జారీ కోసం కొత్త రూల్ తీసుకొచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై ఫిర్యాదు నమోదైంది. అస్సాం సహా పలు రాష్ట్రాల్లో అశాంతి చెలరేగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మమత. ఆమె చేసిన...
Modi Statue | భారత ప్రధాని మోడీకి దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీరాభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన వయస్సు ఏడుపదులు దాటినా.. 17 ఏళ్ల కుర్రాడిగా పోటీగా కొత్త...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అన్యాయానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతుందని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay...
అస్సాంలోని గువహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గువహతిలోని జలక్బారీ...
కేంద్రంలో మూడోసారి విజయం సాధించడంపై హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ తప్పక హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ...
Drugs worth RS 25cr Seized In Assam | అనుమానాస్పద కదలికను పసిగట్టిన ఓ పోలీస్ ఆఫీసర్ రూ.25 కోట్లు విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మణిపూర్లోని...
అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లా పరిధిలోని శుక్రవారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 250 దుకాణాలు దగ్ధం అయ్యాయి. కానీ ఆ మంటలు ఎక్కడి నుండి వచ్చాయన్న సమాచారం...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...