ఏపీ మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ప్రకటించారు. ఏపీ మిర్చి రైతుల(Chilli Farmers) సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిందని,...
సెప్టెంబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేయాలంటూ వైసీపీకి వైఎస్ జగన్(YS Jagan) పిలుపునివ్వడంపై మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ఘాటుగా స్పందించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వైసీపీ చేసిన మహాపాపం ఊరికే పోదంటూ శాపనార్థాలు పెట్టారు....
విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న సహాయక చర్యలను మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) పరిశీలించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఆయన ఈరోజు పర్యటించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. అనంతరం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా...
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా పడిపోయాయని ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) లేఖ రాశారు. రూ.100కోట్ల విలువైన కానూరు ట్రస్ట్ భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని.. ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసి...
మరోసారి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలంతా తెలంగాణకు వలస వెళ్లా్ల్సిన పరిస్థితి వస్తుందని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో కరెంట్ బిల్లు రేట్లు పెరిగాయో?...
టీడీపీ మహానాడు(TDP Mahanadu) రాజమహేంద్రవరంలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అధినేత చంద్రబాబు(Chandrababu) సహా పార్టీ నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిని ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) సీఎం జగన్పై తీవ్ర ఆగ్రహం...
మాజీ మంత్రి వివేకాహత్య కేసు(Viveka Murder Case) తప్పు దారి పట్టిస్తూ, సీబీఐ వ్యవస్థపై నమ్మకం లేకుండా అధికారులు పనిచేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న...
Atchannaidu fires on CM Jagan: టీడీపీ నేత అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు. జగన్ రెడ్డి బీసీ ద్రోహి అని దుయ్యబట్టారు. 34 వేల కోట్ల బీసీ నిధులను...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...