టీమ్ఇండియా టెస్టు సారథిగా తప్పుకొంటున్నట్లు ప్రకటించి విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు . దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం.. సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేశాడు. దీనిపై భారత జట్టు...
ఐపీఎల్ 15వ సీజన్ను భారత్లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు.
భారత్లో రాబోయే రోజుల్లో కరోనా...
ఐపీఎల్ -2022 కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జట్లు అంటిపెట్టుకునే జాబితా తెలపగా ఫిబ్రవరి లో మెగా వేలం జరగనుంది. అయితే ఐపీఎల్ ను ఎక్కడ నిర్వహించాలి అనేది ఇంకా తెలియాల్సి...
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్ 15వ సీజన్ను భారత్లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ...
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ సినీ,రాజకీయ, ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ముందు పలువురు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి...
భారత క్రికెట్లో బౌలర్లకు కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. కానీ, త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం సీనియర్ బౌలర్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసి...
మహిళల ఐపీఎల్ను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తుందని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశారు. పురుషుల ఐపీఎల్ తరహాలోనే దీన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టతనిస్తామని చెప్పారు.
మహిళల...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మెగా వేలాన్ని బెంగళూరు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 7, 8 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రణాళిక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...