టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో...
క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, బీజేపీ కీలక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar...
ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోందని వస్తోన్న వార్తలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన...
తాను బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(Rajagopal Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీజేపీని బలహీనపర్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం...
కర్ణాటక ఫలితాలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ఎన్నికల్లో 36 శాతం ఓట్లు సాధించి...
PM Modi |కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 136 స్థానాల్లో అద్భుతమైన...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మంగళగిరి జనసేన జాతీయ పార్టీ కార్యాలయంలో జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశానికి హాజరైన పవన్...
దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తుతున్న కర్ణాటక ఎన్నికల ప్రచార ప్రక్రియ ఇవాళ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు విమర్శల డోస్ పెంచారు. తాజాగా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...