బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. వివాదాస్పద నటి, మోడల్ పూనం పాండే(Poonam Pandey) కన్నుమూసింది. 32 ఏళ్ల ఈ నటి క్యాన్సర్ వ్యాధి కారణంగా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు...
బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్పుత్(Aditya Singh Rajput) అనుమానస్పద మృతిచెందారు. సోమవారం అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు....
భాషలతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో హీరోయిన్ తాప్సీ సత్తా చాటుతోంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సౌత్ సినిమాలు పూర్తిగా మానేసి...
బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్ మలినేనితో NBK 107 సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇవే కాక...
స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” మూవీ ద్వారా మహేష్ బాబు, కీర్తి సురేష్ విశేషాప్రేక్షాదరణ సొంతం చేసుకున్నాడు....
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని ఇప్పటికే ఎన్నో సినిమాలు తనదైన శైలిలో నటించి సత్తా చాటుకుంది. కుటుంబ నేపథ్యంలో సాగే కథలను ఎంచుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. కేవలం సినిమాలలోనే కాకుండా ప్రస్తుతం...
రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. కరోనా సంక్షోభం వల్ల వరుస సినిమాల షూటింగ్స్ వల్ల తమ పెళ్లిని...
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించి విశేషప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరెకెక్కిన ఈ సినిమా అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతోంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...