హైదరాబాద్: నారాయణగూడలో కలకలం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ను పోలీసులు చేధించారు. కేవలం 5 గంటల్లోనే అతని ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దోబీఘాట్, అగపురా, నాంపల్లికి...
తెలంగాణలో నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే... ఇక రాత్రి 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావడానికి లేదు. అత్యవసర సర్వీసులకి మాత్రమే రావాలి, అయితే మెట్రో రైళ్ల...
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలియని వారు ఉండరు, కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు ఆయన, క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఆయనపై అభిమానం మాత్రం అలాగే ఉంది, అయితే ఆయన...
ఈ ఐపీఎల్ సీజన్ సరికొత్తగా సాగుతోంది, అంతేకాదు పరుగుల వరద కనిపిస్తోంది, బంతులు బౌండరీలు దాటుతున్నాయి, చేజింగ్ మ్యాచ్ లు ఆసక్తిగా సాగుతున్నాయి, లాస్ట్ ఐదు ఓవర్లలో మ్యాచ్ స్ధితి మార్చేస్తున్నారు హిట్టర్స్.
ఒక...
రాష్ట్రంలో అవసానదశలో ఉందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దింపుడు కళ్లెం స్థాయికి దిగజార్చేశారా... కాంగ్రెస్ ఇంకా కోలుకునే స్థాయిలోనే ఉందా... పర్లేదు పుంజుకుంటుందా సీనియర్లు ఇంకా చావగానే ఉన్నారా... అనేపరిస్థితి నుంచి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి... 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో అధినేత చంద్రబాబునాయుడు రిపేర్లు చేసే పనిలో పడ్డారు... ఈ...
చైనాలో కొత్త వస్తువులు ఆవిష్కృతం అవుతాయి, కొత్త వైరస్ లు అక్కడే పుడతాయి, ఈ కరోనా నుంచి ఇంకా ప్రపంచం బయటపడలేదు కాని ప్రతీ నెలా ఏదో ఓ కొత్త వైరస్ పుడుతూ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...