తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది... ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ 86 రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్త విని చిత్ర సీమకు చెందిన ప్రముఖులు విషాదంలో...
దేశంలో రోజుకి సుమారు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి, ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి....పలు రాష్ట్రాలు...
ఏపీలో కేసులు మరింత పెరగడంతో రూల్స్ మరింత కఠినతరం చేశారు, ఇలాంటి రూల్స్ పెట్టకపోతే కేసులు మరింత పెరుగుతాయి అని అధికారులు చెబుతున్నారు, అందుకే ప్రజలు ఈ రూల్స్ పాటించాల్సిందే, తాజాగా మధ్నాహ్నం...
ఒకే కాన్పులో కవలలకు జన్మనివ్వడం గురించి విన్నాం అయితే ముగ్గురు కూడా పుట్టడం చూశాం, ఇక నలుగురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించారు అనే వార్తలు విన్నాం, అయితే ఓ మహిళ ఏకంగా...
ఈ కరోనా మహమ్మారి చాలా మంది ప్రముఖులని మన నుంచి దూరం చేసింది, నేడు మరో విషాదం జరిగింది.టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి 69ఏళ్లు ఆయన కరోనాతో కన్నుమూశారు. కరోనాతో...
ఈ కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది, సెకండ్ వేవ్ లో దారుణంగా కేసులు బయటపడుతున్నాయి, అయితే చాలా వరకూ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు... మరికొందరు రైళ్లు బస్సులు ఆశ్రయిస్తున్నారు.
దక్షిణ మధ్య...
టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం అలముకుంది.. తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు పొట్టి వీరయ్య74 తనువు చాలించారు... కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.
కాని ఆయన...
బంగారం ధరలు గత పది రోజులుగా భారీగా పెరిగాయి.. అయితే మళ్లీ కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.. ముఖ్యంగా గత వారం రెండు శాతం మేర బంగారం ధర తగ్గింది.. మరి ప్రస్తుతం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...