వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నరేందర్ యాదవ్ అనే వ్యక్తి...
ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోందని వస్తోన్న వార్తలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన...
బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. కారును పోలిన ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్, రోడ్డు రోలర్ గుర్తులను తెలంగాణ(Telangana)తో పాటు, ఏపీలోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది....
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 136 స్థానాలను హస్తగతం చేసుకొని సత్తా చాటింది. తాజాగా.. ఈ ఎన్నికలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఈ...
ముఖ్యమంత్రి కేసీఆర్ పై YSRTP అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సొమ్ము మీ తాత జాగీరా కేసీఆర్..? అంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్...
బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని బీఆర్ఎస్లో చేర్చుకుని సీఎంఓలో ఎలా...
కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో...
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy), మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy)లపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...