మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)తో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతల...
పేపర్ లీకుల కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టుపై మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్వీట్ లో బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో...
మంత్రి కేటీఆర్(KTR), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)కు మధ్య గతకొన్ని రోజులు సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఒకరి ట్వీట్ ఒకరు స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా.....
కేంద్రంలోని బీజేపీ సర్కా్ర్పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ముషీరాబాద్లోని సీపీఐ కార్యాయంలో వామపక్ష నేతు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి...
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. వరుస పేపర్ లీకులతో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసేందుకు దారులు వెతుకుంటోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్(KTR)...
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) బహిరంగ లేఖ రాశారు. ‘‘వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...