Tag:carona

కరోనా అప్ డేట్- దేశంలో కొత్తగా ఎన్ని కేసులంటే..?

భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 11,903 మంది​ వైరస్​ బారిన పడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 14,159 మంది కరోనాను జయించారు. దాంతో క్రియాశీల కేసుల...

బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి..ప్రతి 50 మందిలో ఒకరికి..

బ్రిటన్ మరోసారి కరోనా వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ దేశంలో మళ్లీ జనవరి నాటి ఉద్ధృతి కనిపిస్తోంది. నిత్యం సుమారు 40 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి...

దేశమంతా ఆంక్షలు..కేంద్రం కీలక ప్రకటన

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్-19​ వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ మేరకు అన్ని...

రేపటి నుంచే తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు...

భారత్‌- ఇంగ్లాండ్ ఐదో టెస్టు రీ షెడ్యూల్‌..ఎప్పుడంటే?

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఈ ఏడాది...

చైనాలో కరోనా కలవరం..ఇక అవన్నీ బంద్!

చైనాలో కరోనా వ్యాప్తి మళ్లీ కలవరం సృష్టిస్తోంది. పర్యటకుల కారణంగా ఆ దేశంలో వైరస్​ బాధితులుగా మారే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు అక్కడి అధికారులు. వైరస్...

ప్రైవేట్ వద్దు-సర్కారే ముద్దు..!

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఒక్కొక్క రూములో 40 నుంచి 80 మంది విద్యార్థుల వరకు కూర్చో పెడుతూ క్లాసులను చెబుతున్నట్టు తెలుస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్...

ప్రజలకు ఊరట..తగ్గిన కరోనా యాక్టివ్‌ కేసులు

గత కొన్ని రోజులుగా దేశంలో 20 వేలకు పైనే కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతటి క్రితం రోజు(22,842)తో పోల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...