భారత్ కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే... రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి... అయితే రికవరీ శాతం క్రమక్రమంగా మెరుగుపడుతుండటంతో ఉపశమనిస్తోంది...
ప్రస్తుతం దేశంలో 41,12,552 మంది...
దేశంలో ఎక్కడ చూసుకున్నా కేసులు భారీ సంఖ్యలో వస్తున్నాయి, ఈ సమయంలో భారీగా కేసులు రావడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు... బయటకు రావడానికి ఆలోచన చేస్తున్నారు, అయితే ముంబైలో దారుణంగా కేసులు...
ఈ లాక్ డౌన్ సమయం నుంచి చెబుతూనే ఉన్నారు ఎవరు బయటకు వచ్చినా మాస్క్ ధరించాలని... ఈ సమయంలో మాస్క్ ధరించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే కాదు, వారికి ఫైన్లు వేస్తున్నారు,...
ప్రాణాంతకరమైన కరోనా మహమ్మారి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు తప్పని సరిగా పెట్టుకోవాలని సూచించింది... మాస్కులు పెట్టుకోకుండా తిరిగితే వారిపై...
రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా మాత్రం కంట్రోల్ కాకుంది... తాజాగా రాష్ట్రంలో మరో 52 కొట్టకేసులు...
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాని ఎక్కడా తగ్గడం లేదు, దాదాపు దేశంలో ఇప్పుడు 90 వేల కేసులు నమోదు అయ్యాయి, ఇక కరోనా గురించి దేశంలో లాక్ డౌన్ అమలు...
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. తాజాగా 24 గంటల్లో మరో 38 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది... ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల...
ఏపీలో కరోనా వైరస్ నృత్యం చేస్తోంది... తాజాగా మరో 67 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 1717 కేసులు నమోదు అయ్యాయి...
ఇందులో...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...