విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ(CID) అధికారులకు భారీ షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబుపై దాఖలు చేసిన ఛార్జిషీట్ను తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్...
Mood of the Nation | దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు....
ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohanreddy), ప్రతిపక్షనేత చంద్రబాబు(Chandrababu)కు లేఖలు రాశారు. విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్...
సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ - జనసేన(TDP - Janasena) పార్టీల మధ్య స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇరు పార్టీల అధినేతల మధ్య జరిగిన సమావేశంలో టికెట్ల అంశం కొలిక్కి వచ్చినట్టు సమాచారం....
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు తృటిలో ప్రమాదం తప్పింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గలో తాపేరులో 'రా.. కదలిరా' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున...
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme Court)లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ...
ప్రత్యక్ష రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావట్లేదని, వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు తిరిగి వచ్చినంత బలంగా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...