సినీ నిర్మాత నట్టికుమార్(Natti Kumar) సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరాంధ్రను మోసం చేసేందుకే జగన్(Jagan) రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు విశాఖ భూములు కబ్జా చేస్తున్నారని.. ఇందులో...
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ(RGV) తెరకెక్కించిన 'వ్యూహం(Vyooham)' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో నేడు విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్...
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చారు....
టీడీపీ ఎన్నారై నేత యశ్ బొద్దులూరి(Yash Bodduluri)ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా?...
యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh)ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసించారు. 'యువగళంను దిగ్విజయంగా పూర్తి చేసిన లోకేశ్కు అభినందనలు. టీడీపీ పోరాటానికి మద్దతుగా...
Yuvagalam Navasakam |టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించనున్న'యువగళం-నవశకం' ముగింపు బహిరంగ సభ నేడు జరగనుంది. విజయనగరం( Vizianagaram) జిల్లా...
టీడీపీ యువనేత చేపట్టిన లోకేశ్ యువగళం(Yuvagalam) పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించిన లోకేశ్ తన పాదయాత్రను ముగించారు. ఇవాళ ఉదయం గాజువాక నియోజకవర్గం...
Yuvagalam | టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర నేటితో ముగియనుంది. బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...