అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్టెల్, వోడాఫోన్ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3 శాతం...
కొవిడ్ కారణంగా నిలిపివేసిన సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం నడుస్తోన్న ప్రత్యేక రైళ్ల స్థానంలో అన్ని సాధారణ రైలు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టికెట్లు జారీ చేసే...
మొదట ఫ్రీగా ఇవ్వడం..ఆపై అందినకాడికి దండుకోవడం కార్పొరేట్ కంపెనీలకు అలవాటే. డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే.. ఇప్పుడు ఇదే బాట పట్టింది. ఇన్నాళ్లు ఉచితంగా అందించిన సేవలపై మెల్ల మెల్లగా బాదుడు షురూ...
కొత్త సంవత్సరం తొలిరోజు రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది సర్కార్ , కొద్ది మొత్తంలో ధరలు పెంచింది.వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చల్లారింది, ఉద్యోగులు ఉద్యోగాల్లో చేరి బస్సులు నడిపిస్తున్నారు, ఈ సమయంలో యూనియన్ల జోలికి వద్దు నేను మీకు సాయం చేస్తా అని కేసీఆర్ ప్రగతి భవన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...