తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్యనటుడు పోసాని కృష్ణమురళి మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... తాను జగన్ మోహన్ రెడ్డిపై అలగడం కానీ తనమీద జగన్ అలగడం...
తాజాగా విశాఖలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు ఆ పర్యటనలో ఆయనను విశాఖ వాసులు అడ్డుకున్నారు దీనిపై ఆయన కుమారుడు లోకేశ్ స్పందించారు... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్...
బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి అంటే తెలియని వారు ఉండరు... ఆమె యూపికి ముఖ్యమంత్రిగా పని చేశారు, అయితే ఆమె పార్టీ ప్రస్తుతం అనుకున్నంత రాజకీయాల్లో దూసుకువెళ్లలేకపోతోంది, అయితే తాజాగా ఆమె ఇంటికి...
చంద్రబాబు అధికారంలో ఉన్నసమయంలో ఏబీ వెంకటేశ్వరావు తన ఉద్యోగం కాకుండా ఇతర కార్యక్రమాలు బాగా నిర్వర్తించాడు అని వైసీపీ నాటి నుంచి నేటి వరకూ ఆరోపిస్తూనే ఉంది..బాబు పాలనలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...
కర్నూలు జిల్లాలో వైసీపీ నేతల రాజకీయాలు ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కోల్డ్వార్ నెలకొంది. తనతో చెప్పకుండా...
శాసనమండలి మరోసారి వాయిదా పడింది... వికేంద్రీకరణ బిల్లుపై చర్చించాలని మంత్రలు స్వయంగా స్పీకర్ పోడియం దగ్గర ఆందోళ చేశారు... దీంతో మండలి చైర్మన్ షరీఫ్ మరోసారి పదినిమిషాలపాటు సభను వాయిదా వేశారు..
ఈ సమయంలో...
ఓపక్క పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున సీఎం జగన్ పై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.. మరో పక్క వైసీపీ నేతలు పవన్ ని టార్గెట్ చేస్తున్నారు, ఈ సమయంలో జనసేన పార్టీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అలాగే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత పంచముర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు...
కొద్దిరోజులక్రితం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...