ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్ధికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేసినందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చిదంబరం అరెస్టు పట్ల...
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సారథిగా ప్రముఖ నేత, ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డి.కె. శివకుమార్ నియమించేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. 14 నెలల పాటు సాగిన సంకీర్ణ ప్రభుత్వంలో కీలకులుగా డి.కె....
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అని వార్యమైంది. అయితే కాంగ్రెస్కు కొత్త సారథి...
కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోతోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ ఆర్థిక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల...
భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తే, కాంగ్రెస్ నేతలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అని తెలుస్తోంది.. ఇటు సర్వేలు చెప్పేదాని ప్రకారం జగన్ కే అధికారం అని చెబుతున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం ఇవన్నీ...
జగన్ పై పెట్టిన కేసులు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆయనని ఇరికించి పెట్టింది అని ఇప్పటికీ జగన్, వైసీపీ నాయకులు అలాగే ప్రజలు కొందరు విశ్వసిస్తూ ఉంటారు .. అందుకే...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...