ప్రస్తుతం మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకు పరుగుల జీవితంతో తినడానికే సమయం దొరకడం లేదు. దానికి తోడు తినే ఆహార పదార్ధాలు కల్తీ అయిపోయాయి. దీనితో తీవ్ర అనారోగ్య సమస్యలు...
సాధారణంగా మనం రాగి వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటాము. రాగి పాత్రలు, రాగి గ్లాసులు ఇప్పుడు రాగి బాటిల్స్ కూడా వచ్చాయి. పూర్వికులు ఎక్కువగా రాగి సామాన్లను, ఉంగరాలను ధరించే వారు. అయితే...
ప్రస్తుతం వైరస్ ప్రభావంతో ప్రజలు ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఇటీవల రాగి పాత్రలకు డిమాండ్ బాగా పెరిగింది. రోగ నిరోధక...
పియర్స్ పండ్లు పెద్దగా ప్రజలు తినేందుకు ఆసక్తి చూపించరు. కాని రుచి చాలా బాగుంటుంది. వీటిని మన తెలుగులో బేరి పండు అంటారు. ఇది తియ్యగా ఎక్కువ ఫైబర్ ఉండే పండు. ఇందులో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...