బాలాసోర్ రైలు దుర్ఘటన దేశమంతా మరువక ముందే ఒడిశాలో(Odisha) మరో రైలు పట్టాలు తప్పింది. బర్గఢ్ జిల్లాలో సున్నపురాయి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు సంబర్ ధార వద్ద ప్రమాదానికి గురైంది. బర్గఢ్...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెంది, వేలాది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక...
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Coromandel Train Accident) ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మరణించాడని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు...
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పొందుపరిచింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్సు రైలును...
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై(Odisha Train Accident ) వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి స్పందించారు. భారతీయ రైల్వేలో ఇది అతి పెద్ద ప్రమాదమని తెలిపారు. ఇందులో ఎలాంటి మానవ...
ఒడిశాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel express) ఘోర ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే జరిగిన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది. శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటికే 288 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...