చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదుకాగా..ఢిల్లీ, హర్యానాతో పాటు మరికొన్ని...
తెలంగాణలో గురువారం కరోనా మహమ్మారి తీవ్రత మరింతగా తగ్గింది. ఇవాళ బులిటెన్ లో కేసుల సంఖ్య 731 కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో 80 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కేసుల...
తెలంగాణలో బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 772 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. నిన్నటితో...
హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఇవాళ మరింతగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ కూడా డబుల్ డిజిట్ కేసులే జిహెచ్ఎంసి పరిధిలో నమోదు అయ్యాయి. ఇవాళ తెలంగాణ మొత్తంలో కేసులు 784 మాత్రమే నమోదు...
తెలంగాణలో సోమవారం కరోనా మహమ్మారి తీవ్రత తగ్గింది. ఇవాళ బులిటెన్ లో కేసుల సంఖ్య 808 మాత్రమే నమోదు కావడం ఊపిరిపీల్చుకునే అంశం.
జిల్లాల వారీగా కేసుల వివరాలు ఒకసారి చూద్దాం.
నేడు జారీ అయిన...
నిన్నటితో పోలిస్తే ఇవాళ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సుదీర్ఘ కాలం తర్వాత నిన్న తొలిసారి జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ డిజిట్ కేసులు...
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. అయితే రోజుకి నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అయిన పరిస్దితి నుంచి ఇప్పుడు మళ్లీ లక్ష లోపు కేసులు నమోదు అవుతున్నాయి. నేడు కూడా...
తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కేసుల సంఖ్య చూస్తే..1771 నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య చూస్తే నిన్నటికి ఇవాళ్టికి పెద్దగా తేడా లేదనిపిస్తోంది. నిన్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...