దేశంలోనే ఇప్పుడు కరోనా మహమ్మారి గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు, ఈ సమయంలో కరోనా వ్యాధి మరింత పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని...
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి నెలల సమయం పట్టొచ్చని అన్నారు వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి. అప్పటి దాకా మనం చేయగలిగింది వ్యక్తిగత పరిశుభ్రత, బయటి వ్యక్తులకు దూరంగా ఉండాలని...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది... దీన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు... తాజాగా విశాఖ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి
దీంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా...
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది... రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి... ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వారిద్వారా రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని నిర్థారణ అయింది...
దీన్ని...
కంటికి కనిపించని సూక్ష్మ జీవి కరోనా వైరస్, కోవిడ్ 19 ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది... ప్రస్తుతం ఎవరిని అడిగినా కరోనా వైరస్ గురించే చర్చ.... ఈ మహమ్మారిని అరికట్టేందుకు సలహాలు...
చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది... ఈ కరోనా వైరస్ భారత దేశంలో కూడా విస్తరిస్తోంది... ఇక దీన్ని అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ చర్యలు ముమ్మరం...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేసేందుకు నడుం బిగించారు... ఈ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే...ఈ నెల 31 వరకు కర్ఫ్యూ విధించారు... పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే...
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభుత్వం చెబుతోంది.. వైద్యులు అదే చెబుతున్నారు.. దీని కారణంగా దేశంలో పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి.
కరోనా వైరస్ ముప్పు...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...