ఇండియాలో ఈ చలికాలంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అనే భయం చాలా మందిలో ఉంది, మరీ ముఖ్యంగా మళ్లీ కేసులు తగ్గకుండా పెరగడం, ఢిల్లీ లాంటి చోట్ల రోజు కేసులు...
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, అయితే కోవిడ్ సోకిన వారు మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తే కంగారు పడవద్దు, ఇలా ఇంట్లో ఉండి కోలుకున్న వారు...
దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కాస్త తుగ్గుముఖం పడుతూ జనజీవణస్తితికి చేరుకుంటోంది... ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే భారత్ కరోనా గండాన్ని గట్టెక్కే అకాశాలు ఉన్నాయి. కానీ ఇంతలోనే చైనాలో ప్రబలుతున్న మరో...
కరోనా లక్షణాలు చాలా మందికి బయటకు కనిపించడం లేదు.. ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ సమయంలో జలుబు కూడా చాలా మందికి వస్తుంది, అయితే ఈ సమయంలో ఇది సాధారణ...
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది... ఈ మహమ్మారి ఇప్పటికే కొన్ని లక్షలమందిని పొట్టన పెట్టుకుంది... ఈ వైరస్ ను అంతమొందించేందుకు అన్ని దేశాలు సైంటిస్టులు వ్యాక్సిన్...
ఈ కరోనా మహమ్మారి ఎవరిని విడిచి పెట్డడం లేదు, సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరిని ఇది కలవరపెడుతోంది, అయితే ఈ కరోనా వైరస్ సోకిన తర్వాత కొందరిలో వెంటనే లక్షణాలు కనిపిస్తున్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తన కొరడాను విసురుతోంది... ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,26,25,000 మందికి కరోనా సోకగా అందులో 562820 మంది కరోనా బారీనపడి మృతి చెందారు... ఇక కోలుకున్న...
ఈ కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది, దాదాపు ఈ వైరస్ ఇప్పటికే కోటిమందికి సోకింది, డిసెంబర్ నెలలో దీనిని గుర్తించారు ..దాదాపు ఆరు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది, దాదాపు 210 దేశాలకు ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...