ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రతి అనుమానితునికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ర్యాపిడ్ టెస్టులు బంద్...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు శనివారం నాడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. శనివారం 4147 కేసులు నమోదైనట్లు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన బులిటెన్ లో వెల్లడైంది. నేడు నమోదైన మరణాల సంఖ్య...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శుక్రవారం బులిటెన్ రిలీజ్ అయింది. నిన్నమొన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గిపోయింది. మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇవాళ పాజిటీవ్ కేసులు 4458 నమోదయ్యాయి. మొత్తం...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే మోస్తారుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికంటే సుమారు 300 కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. గురువారం నాడు...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే మోస్తారుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటికంటే సుమారు 500 కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. బుధవారం నాడు...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా తగ్గిపోతూ జనాలకు ఊరట కలుగుతోంది. మంగళవారం నాడు 4169 కేసులు నమోదయ్యాయి. మొత్తం 74453 నమూనా పరీక్షలు నిర్వహించారు. పాజిటీవ్ రేట్ 5.6శాతంగా ఉంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...