క్రికెట్ ఫ్యాన్స్ కి బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి మరో 4లక్షల టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అభిమానుల...
ఐపీఎల్ 2020 మ్యాచులు రసవత్తర పోటీని తలపిస్తున్నాయ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఆటగాళ్లు, అంతేకాదు బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రషీద్...
చైనాలో పుట్టి యావత్ దేశాలకు పాకేసింది ఈ వైరస్.. దీంతో జనం బయటకు రావడానికి లేదు, ఎక్కడికక్కడ జరగాల్సిన అన్నీ టోర్నీలు మ్యాచులు ప్రస్తుతానికి ఆపేశారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక క్రీడా...
బంగ్లాదేశ్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్ తర్వాత టీం ఇండియా వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు, కరేబియన్ టీం భారత్ లో పర్యటించనుంది... తాజాగా ఈ...
చివరిసారిగా ఇంగ్లాండ్ లో పర్యటించినపుడు ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా ఈ సారైనా ఆశించిన స్థాయిలో రాణిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం చాలా ఘాటుగా చెప్పింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రారంభమైన తొలి...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...